రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
వైయస్ఆర్సీపీ ప్లీనరీ విజయవంతం చేయాలి
02 Jun 2017 7:21 PM
తూర్పు గోదావరి జిల్లా: ఈ నెల 3న మండపేటలో నిర్వహించే వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికకార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే ప్లీనరీకి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాస్చంద్రబోష్, చెల్లుబోయిన వేణుగోపాల్కృష్ణ తదితరులు హాజరవుతారని వేగుళ్ల పేర్కొన్నారు.