రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా క్రిష్ణప్రసాద్
13 Jun 2017 6:26 PM
పలమనేరు: పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పట్టణానికి చెందిన క్రిష్ణప్రసాద్ను నియమిస్తూ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి నుంచి ఆదేశాలందాయి. నియోజకవర్గంలో పార్టీ పరంగా విద్యార్థి విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఈసందర్భంగా క్రిష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. తనకు పదవిని ఇచ్చినందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక కోఆర్డినేటర్లు మొగసాల రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేష్ రెడ్డిలతో పాటు స్థానిక నేతలకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు.