వైయస్ ఆర్ కాంగ్రెస్ లోచేరిన కాపునేత

తూర్పు గోదావరి జిల్లాకుచెందిన కాపు నేత ఒంటెద్దు
వెంగన్నాయుడు ఆదివారం ఉదయం వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న  వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో
అనుచరులతో సహా ఆయన పార్టీలో చేరారు.

Back to Top