వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్కు ప్రజలు అండగా ఉన్నారు
25 Nov 2018 2:58 PM
విజయనగరంః వైయస్ జగన్పై హత్యాయత్నం తర్వాత ఆయన ఎలా ఉన్నారో చూడాలని కాకినాడకు చెందిన వైయస్ఆర్సీపీ మహిళా నేతలు విజయనగరం జిల్లాకు వచ్చారు.కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ను కలిసి బాగోగులు తెలుసుకున్నారు.కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి,వైయస్ఆర్సీపీ నేతలు లీలావతి తదితరులు వైయస్ జగన్ అడుగుల్లో అడుగేశారు. వైయస్ జగన్ను చూస్తే వైయస్ఆర్ని చూసినట్లు ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన వైయస్ జగన్ను ఏమీచేయలేరని, జగన్కు భగవంతుని ఆశీర్వాదంతో పాటు ప్రజలందరూ అండగా ఉన్నామన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమన్నారు.