వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతుల నష్టపరిహారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
16 Oct 2017 6:22 PM
జమ్మలమడుగు: జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. రైతుల నష్టపరిహారంపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం దారుణమని వైయస్ ఆవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహాంలో నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడి, ఇన్సురెన్సూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.