రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చెన్నైకి బయల్దేరిన వైయస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ
26 Jun 2016 10:08 AM
హైదరాబాద్: చెన్నైలోని పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను పరిశీలించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఆదివారం చెన్నైకి బయల్దేరింది. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ సభ్యులు చెన్నైకి వెళ్లారు. రాజధాని కి చేరువలోని అమరావతి లోని సదావర్తి సత్రం కు చెందిన భూములు చెన్నైకు సమీపంలో ఉన్నాయి. కోట్ల రూపాయిల విలువ చేసే భూముల్ని తెలుగుదేశం నాయకులు మాయ చేసి చేజిక్కించుకొన్నారు. ఈ కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన పార్టీ నాయకులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అమరావతి వెళ్లి సదావర్తి సత్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలించింది.