రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
16 Sep 2017 6:04 PM
మంత్రాలయం: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వైయస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు జి.భీమిరెడ్డి సూచించారు. శనివారం మండల పరిధిలోని 52 బసాపురం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వనం–మనం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ముందుగా గ్రామంలోని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలలో , ఇంటి ఆవరణలో తప్పకుండా మొక్కలను నాటాలన్నారు. మొక్కలను నాటడం వలన పర్యవరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ దేవి, అటవీశాఖ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.