చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబుపై రాజంపేట పీఎస్ లో ఫిర్యాదు
08 Jun 2016 12:28 PM
వైయస్సార్ జిల్లా: రెండేళ్ల అవినీతి పరిపాలనతో ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుతూ వైయస్సార్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా రాజంపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. సీఐ, ఎస్ఐ లేకపోవడంతో హెడ్కానిస్టేబుల్కు ఫిర్యాదుపత్రం అందజేశారు. అలాగే కమలాపురం, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాల్లో కూడా వైయస్సార్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేశారు.