చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
నయ వంచకుడు చంద్రబాబు..
30 Nov 2018 2:33 PM
కాకినాడః యువత,మహిళలు,రైతులు అన్నివర్గాల వారిని మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ నేత పినేపే విశ్వరూప్ అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాంట్రాక్ట్ కోసం ప్యాకేజిలతో అవినీతికి పాల్పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను చంద్రబాబు వంచించారన్నారు. 650 మోసపూరిత వాగ్ధానాలిచ్చి అందర్ని మోసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రప్రభుత్వానికి తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేకహోదాపై పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. అన్నివర్గాలకు అండగా వైయస్ జగన్ ఉన్నారన్నారు. 2004 నుంచి 2009 వరుకు దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో స్వర్ణయుగం చూశామన్నారు. రాజన్న పరిపాలన మళ్లీ రావాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదాకా వైయస్ఆర్సీసీ శ్రేణులంతా పోరాడాలన్నారు.