మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వైయస్ జగన్ వస్తేనే మళ్లీ రాజన్న రాజ్యం
10 Oct 2018 1:15 PM
విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందని ఆటోడ్రైవర్ పేర్కొన్నారు. ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న అతను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎన్నో రకాలుగా లబ్ధి పొందాడు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నారు. తన కుటుంబంలోప్రతి ఒక్కరికి మహానేత సంక్షేమ పథకాలు అందయాని పేర్కొన్నారు. గుండు చేయించుకుని నవరత్నాల పథకాలను వినూత్న రీతిలో ఆటో డ్రైవర్ ప్రచారం చేశారు. వినూత్నమైన ఇతని ప్రచారంతో ప్రజలకు నవరత్నాలపై అవగాహన కల్పించారు.