సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
మంండల పరిషత్ సమావేశానికి హాజరు
11 Oct 2017 5:24 PM
తోటపల్లిగూడూరు: గురువారం జరగునున్న మండల పరిషత్ సమావేశానికి సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్థన్రెడ్డి హాజరుకానున్నట్లు ఎంపీడీఓ హేమలత తెలిపారు. ఆమె బుధవారం మాట్లాడుతూ గడిచిన మూడు నెలల కాలానికి సంబంధించి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నామన్నారు. అలాగే మరో మూడు నెలల కాలానికి సంబంధించి జరగబోవు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాధనలకు ఈ సమీక్షా సమావేశంలో ఆమోదం తెలపడం జరుగుతుందన్నారు. గురువారం మద్యాహ్నం 3గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాయంలో జరుగునున్న ఈ మండల సమీక్షా సమావేశానికి అన్నీ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావాలనీ ఎంపీడీఓ హేమలత సూచించారు.