ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
31 Mar 2017 2:44 PM
వెలగపూడిః ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. శుక్రవారం ఆక్వాఫ్యాక్టరీ ఘటనపై సభ దద్దరిల్లింది. ఐదుగురిని బలితీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి....వారిని ప్రభుత్వం వెనకేసుకురావడం పట్ల ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ప్రమాద ఘటనను కప్పిప్పుచ్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. సమస్యను పక్కదారిపట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు వైయస్ జగన్ పై వ్యక్తిగత దూషలకు దిగారు.