మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
173వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర
08 Jun 2013 10:16 AM
రాజానగరం, 08 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 173వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ముక్కినాడ నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పేరా రాంచంద్రపురం, దొప్పలపూడి, ఇందిరా నగర్, అనపర్తి-దేవీ చౌక్, పొలమూరు పాకల మీదుగా సాగుతుంది. అనపర్తి-దేవీచౌక్లో సాయంత్రం ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.శనివారం శ్రీమతి షర్మిల 13.1 కిలో మీటర్లు నడవనున్నారు.