చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లు తొలగింపు..
03 Dec 2018 12:52 PM
టీడీపీ నేతలపై రాష్ట్ర ఎన్నికల అ«ధికారికి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు..
అమరావతిః రాష్ట్ర ఎన్నికల అధికారిని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు.మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు తొలగించారని ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ర్సీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్ల ఓట్లు మాయం చేశారన్నారు. సర్పంచ్ల ఓట్లను కూడా గల్లంతు చేయడం చంద్రబాబు అక్రమాలకు పరాకాష్ఠ అన్నారు.ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతో ప్రభుత్వమే ఓట్లు తొలగిస్తుందన్నారు.