కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
రైతుల ధర్నాకు వైయస్ఆర్సీపీ మద్దతు
19 Feb 2019 1:22 PM
విజయనగరం: చీపురుపల్లి మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. మూడు రోడ్ల జంక్షన్లో ధాన్యం బస్తాలకు రైతులు నిప్పటించారు. గత మూడు నెలల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో వైయస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.