కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
రైతుల ధర్నాకు వైయస్ఆర్సీపీ మద్దతు
19 Feb 2019 1:22 PM
విజయనగరం: చీపురుపల్లి మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. మూడు రోడ్ల జంక్షన్లో ధాన్యం బస్తాలకు రైతులు నిప్పటించారు. గత మూడు నెలల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో వైయస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.