రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీ నేతలపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
15 Nov 2019 6:11 PM
సచివాలయం: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శిని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్కుమార్ కలిసి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కూన రవిలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఈ-పేపర్లో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.