వైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర
"గమ్మత్తు"చేస్తున్నావ్ రాజా
19 May 2021 12:48 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: విశాఖలో రోడ్డుపై చొక్కా చించుకుని పోలీసులను తిట్టిన మత్తు డాక్టర్ కు మించిన "గమ్మత్తు"చేస్తున్నావ్ రాజా. ఇద్దర్నీ ప్రయోగించింది పచ్చ పార్టీయేనని ఈ నటన చూస్తే తెలియడం లేదా? టీడీపీ స్క్రిప్టు ప్రకారమే డ్రామా రక్తికట్టించారని తేలిపోయింది. రమేష్ హాస్పిటల్ ఇప్పుడు రమేష్ హోటల్ అయింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని వరుసగా మూడో ఏడాది కూడా అమలు చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ నేరుగా వారి ఖాతాల్లోకే ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున జమ చేశారు.