విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
30 Jul 2019 1:21 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి
అమరావతి: మంత్రాలయం నియోజకవర్గానికి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మంత్రాలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గత ప్రభుత్వంంలో గ్రిడ్ మంజూరుకు పెట్టాం. సర్వే కూడా పూర్తి చేయించాం దాన్ని వెంటనే మంజూరు చేస్తే ప్రతి గ్రామానికి నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తుంగభద్ర నది పక్కనే పారుతున్నా.. తాగునీటి సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.