మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రజా సంక్షేమానికి అదనంగా రూ.300 కోట్లు
07 May 2020 5:16 PM
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
విజయవాడ: ప్రజా సంక్షేమానికి అదనంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. కరోనా నివారణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు ఇవ్వాల్సిందిపోయి..కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించడం తగదన్నారు.సోషల్ మీడియాలో వదంతులు సృష్టించి ప్రజల్లో ఆందోళన రేకెత్తించవద్దని బుగ్గన సూచించారు.