సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.
 

Back to Top