సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
29 Jul 2019 1:40 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా సభలో ప్రసంగించారు. సీఎం వైయస్ జగన్ మనసున్న బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాకాణి పేర్కొనగా..ప్రజలు సీల్డు కవర్ సీఎం..చీటింగ్ సీఎంలను చూశారని, మాటమీద నిలబడే సీఎంను ఇప్పుడు చూస్తున్నామని రోజా అన్నారు.