వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సాయంత్రం శ్వేతపత్రం
10 Jul 2019 11:43 AM
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సాయంత్రం 4 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శ్వేతపత్రం అందజేస్తార ని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి శ్వేతపత్రాన్ని విడుదల చేసి రాష్ట్ర స్థితిగతులను వివరించనున్నారు.