రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం వైయస్ జగన్
21 Apr 2022 11:44 AM
తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలోని గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్లాంట్ను సందర్శించనున్నారు. మరికొద్ది సేపట్లో నూతన ప్లాంటుకు సీఎం వైయస్ జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.