కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదు
10 Sep 2020 11:17 AM
ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్
అమరావతి: రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర హోం శాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో మరోసారి కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పిటిషన్లో పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదన్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేం. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని కేంద్రం హైకోర్టుకు స్పష్టం చేసింది. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్రం విజ్క్షప్తి చేసింది.