మైనారిటీ సంక్షేమానికి రూ.21,756.69 కోట్లు  

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

అమరావతి మైనారిటీ సంక్షేమానికి రూ.21,756.69 కోట్లు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా తెలిపారు. మసీదుల్లో ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం ఇచ్చారు.
 

Back to Top