Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
అంత ఫ్రస్టేషన్ ఎందుకు బాబూ?
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం బాధాకరం: వైయస్ జగన్
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర అడిగితే దాడులా ?
జగన్ మళ్లీ వస్తారనే గుబులు
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలదే కీలక బాధ్యత
రాజాంలో వైయస్ఆర్సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
కాషాయం ముసుగులో రాజకీయ దాడులు
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు
స్టోరీస్
25-05-2026
వైయస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
25-05-2026 11:59 AM
టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైయస్ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు
24-05-2026
అంత ఫ్రస్టేషన్ ఎందుకు బాబూ?
24-05-2026 09:06 PM
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం బాధాకరం: వైయస్ జగన్
24-05-2026 09:04 PM
తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర అడిగితే దాడులా ?
24-05-2026 09:02 PM
గత నెల 25న గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు మొక్కజొన్నకు ఇచ్చిన గిట్టుబాటు ధర రూ.2400 ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్నా నిర్వహించాం
జగన్ మళ్లీ వస్తారనే గుబులు
24-05-2026 08:59 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి గారిపై వ్యక్తిత్వ హననం చేసే కుట్రపూరిత కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేష్ నడిపిస్తున్నారు. వైయస్ఆర్సీపీని ‘గొడ్డలి పార్టీ’, ‘రౌడీ పార్టీ’గా బ్రాండ్ చేయాలని...
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలదే కీలక బాధ్యత
24-05-2026 06:57 PM
అనర్హుల ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ఓటర్ల జాబితా పటిష్టత కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని డాక్టర్...
రాజాంలో వైయస్ఆర్సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
24-05-2026 04:08 PM
రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నూతన కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. “
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
24-05-2026 03:31 PM
కేంద్రం ఎరువుల సబ్సిడీని ఇంతని ఖరారు చేసేసి, పెరిగిన భారాన్ని కంపెనీలు పెంచుకోవాలని కేంద్రం చెప్పడం రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే నిర్ణయం
కాషాయం ముసుగులో రాజకీయ దాడులు
24-05-2026 03:26 PM
సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువుల పేరుతో కొందరు టిడిపి కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు
23-05-2026
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు
23-05-2026 06:49 PM
కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది.
టీచర్ పోస్టుల భర్తీలో అంతులేని అవినీతి
23-05-2026 06:45 PM
డీఎస్సీ నిర్వహణకు అడిషినల్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారిని కన్వీనర్గా నియమించాల్సి ఉంటుంది. కానీ డీఎస్సీ–2025 కన్వీనర్గా జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న కృష్ణారెడ్డిని నియమించారు.
ప్రకృతి వైపరీత్యంతో అరటి రైతులకు భారీ నష్టం..
23-05-2026 05:13 PM
గత రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో ఇది మూడోసారి అరటి రైతులకు నష్టం జరిగిందన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు
పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి
23-05-2026 04:25 PM
గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి మీద వైయస్ జగన్ గారు 25 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సూటిగా...
పొన్నూరు సీఐ కృష్ణయ్య ఓవరాక్షన్..
23-05-2026 03:53 PM
ఈ సందర్భంగా పొన్నూరు సీఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ “ఓవరాక్షన్ చేస్తున్నారు ఏంట్రా” అంటూ పీటా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు
23-05-2026 03:33 PM
ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం 16,347 పోస్టులతోనే సరిపెట్టారు. అది కూడా సంతకం చేసిన ఏడాది తరువాత...
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
23-05-2026 03:28 PM
“ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేస్తూ బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. పార్టీకి చెందిన ప్రతి ఓటు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని పుత్తా శివశంకర్ రెడ్డి సూచించారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
23-05-2026 03:15 PM
ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి
23-05-2026 03:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని వైయస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్
నంద్యాల కేంద్ర వేర్హౌస్ వద్ద రైతుల ఆందోళన
23-05-2026 12:48 PM
నంద్యాల: పట్టణంలోని కేంద్ర వేర్హౌస్ వద్ద జొన్నల కొనుగోలు వ్యవహారంపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.
22-05-2026
అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువు
22-05-2026 07:10 PM
గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు చంద్రబాబు తన లోపాలు, పాపాలు మర్చిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైయస్ జగన్ గారి గురించి చీటికిమాటికీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
హోం మంత్రి అనిత నియోజకవర్గంలో దారుణం..
22-05-2026 07:03 PM
పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసింది. బాలికను దారుణంగా హింసించడంతో ఆమె గట్టిగా అరిచిందని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసుల...
మునిశేఖర్ రెడ్డికి కాకాణి ఘన నివాళి
22-05-2026 05:54 PM
వైయస్ జగన్కు వీరాభిమాని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడిని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నామని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మునిశేఖర్ రెడ్డి...
అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
22-05-2026 05:09 PM
మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది
మాచర్లలో బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రత్యేక సమావేశం
22-05-2026 03:11 PM
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొంటూ, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...
మామిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిని అడ్డుకున్న పోలీసులు
22-05-2026 03:07 PM
రైతులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
వైయస్ జగన్ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదు
22-05-2026 02:20 PM
తాడేపల్లి: వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన
ఓట్ల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
22-05-2026 02:16 PM
మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని విమర్శించారు
వెంకటగిరిలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల సమావేశం
22-05-2026 02:15 PM
నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో హాజరైన శ్రేణులు పార్టీ పట్ల తమ ఐక్యతను
గన్మెన్ల తొలగింపు వెనుక కుట్ర
22-05-2026 02:09 PM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సరికాదని, రాజకీయ కక్షలతో భద్రతను తొలగించడం దుర్మార్గ చర్య అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణాన్ని పరిశీలించిన వైయస్ఆర్సీపీ ఐటీ వింగ్
22-05-2026 01:16 PM
యూనిటీ మాల్ నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు, నిబంధనల అమలు వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »