స్టోరీస్

28-05-2026

28-05-2026 05:30 PM
   చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్‌గారిపైనా, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు.
28-05-2026 04:43 PM
ఘటనపై సరైన విచారణ చేయకుండా మండల పార్టీ అధ్యక్షుడు వీరనారాయణతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆయన ఆరోపించారు.
28-05-2026 04:35 PM
 మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో టీడీపీ మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టింది. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని దేశం మొత్తం భావిస్తున్న సమయంలో.. డీలిమిటేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ
28-05-2026 02:17 PM
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు ఎప్పటికీ
28-05-2026 02:13 PM
1994-95 సంవత్సరాల్లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూములు ఇచ్చిందని గుర్తు చేశారు.
28-05-2026 02:00 PM
ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు
28-05-2026 01:51 PM
ప్రతి బీఎల్‌ఏ అత్యంత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా
28-05-2026 11:17 AM
ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ జగన్ నివాసానికి ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చేరుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు
28-05-2026 09:55 AM
 అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్‌ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్‌ (1347/26) స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించినా మెరిట్‌ కం రోస్టర్‌ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం...
28-05-2026 09:49 AM
త్యాగనిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనం. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.  
28-05-2026 09:46 AM
 బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు.   
28-05-2026 09:43 AM
రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు

27-05-2026

27-05-2026 06:17 PM
వైయ‌స్ జ‌గ‌న్ బెజవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు స్మృతివనం, డిజిటల్ మ్యూజియం, అతిపెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు
27-05-2026 05:55 PM
మోడీ కనపడితే ఒంగోవడం, మైకు దొరికితే జగన్‌ని సైకో, గొడ్డలి అని తిట్టడం.. రెండేళ్లుగా కూటమి నాయకుల దినచర్య. రాష్ట్రానికి ఏం చేశావని నిలదీస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అని డైవర్షన్‌ పాలిటిక్స్‌...
27-05-2026 05:49 PM
 త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అన్నీ థీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని శ్రీ వైయస్‌...
27-05-2026 03:19 PM
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. నారా లోకేష్‌ తన దగ్గర ఉన్న ఒక్క శాఖనే సరిగా నడపలేకపోతున్నారని ఆరోపించారు.
27-05-2026 02:26 PM
రాజకీయంగా ఎదురుదాడి చేయలేక చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించిన పేర్ని నాని.. “గొడ్డలి పార్టీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు
27-05-2026 02:20 PM
తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌ విడుదల చేశారు.
27-05-2026 02:15 PM
ఏలూరు జిల్లా:  మ‌న పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అభిమానించే ప్ర‌తి ఒక్క‌రి ఓటు ముఖ్య‌మేన‌ని  వైయ‌స్ఆర్‌సీపీ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి పేర్కొన్
27-05-2026 01:05 PM
కాంట్రాక్టు పనుల విషయంలో ఎమ్మెల్యే అనుచరులు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ప్రవీణ్‌కు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించిన రాచమల్లు.. ఎస్‌.ఎస్‌. మాల్‌కు సంబంధించిన వివాదంలో టీడీపీ నేతలు వీధి రౌడీల మాదిరిగా...
27-05-2026 01:00 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్, సూపర్ హిట్ పథకాలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు...
27-05-2026 12:30 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, ఇప్పటికే మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేసిన వైయ‌స్ జ‌గ‌న్.. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సూపర్-6, సూపర్-7 హామీల జాడ ఎక్కడా...
27-05-2026 11:12 AM
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు
27-05-2026 10:55 AM
కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
27-05-2026 08:32 AM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
27-05-2026 08:22 AM
‘ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం అని భరోసా
27-05-2026 08:18 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నాఇంతవరకూ ఎన్నికల్లో చెప్పిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదు. పాలనలో పూర్తిగా విఫలమై, దాన్నుంచి తప్పించుకునేందుకు విపక్ష పార్టీ అయిన వైయ‌స్ఆర్‌సీపీని,

26-05-2026

26-05-2026 06:42 PM
 వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్‌ కళ్యాణ్‌ వాడుకున్నాడని అర్థమైంది. వెయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం
26-05-2026 04:42 PM
చంద్రబాబు, లోకేష్‌ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, విపరీతమైన ప్రచార ఆర్భాటాలతో ‘మెగా డీఎస్సీ’...
26-05-2026 04:27 PM
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, అలాగే తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు...

Pages

Back to Top