Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
యువజన విభాగం నాయకుడిపై వేధింపులను ఖండిస్తూ బాపట్లలో నిరసన
రొయ్యల మేత ధరల పెంపు దారుణం
యువజన విభాగం నాయకుడిపై వేధింపులను ఖండిస్తూ బాపట్లలో నిరసన
పోలీసుల వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆక్వా ఫీడ్ సిండికేట్ - కూటమి ప్రభుత్వం మధ్య 'ముడుపుల' ఒప్పందం
అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం నియోజకవర్గం
అక్రమ కేసులపై వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళన
వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నేతలు
నత్తం గంగమ్మ జాతరలో మాజీ మంత్రి ఆర్కే రోజా పూజలు
నూతన భవనంలోకి మారిన వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా కార్యాలయం
స్టోరీస్
13-05-2026
రొయ్యల మేత ధరల పెంపు దారుణం
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
యువజన విభాగం నాయకుడిపై వేధింపులను ఖండిస్తూ బాపట్లలో నిరసన
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పోలీసుల వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
ఆక్వా ఫీడ్ సిండికేట్ - కూటమి ప్రభుత్వం మధ్య 'ముడుపుల' ఒప్పందం
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం నియోజకవర్గం
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
అక్రమ కేసులపై వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళన
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నేతలు
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, కల్పలతారెడ్డి, వరుదు కళ్యాణి, చంద్రశేఖర్రెడ్డి, రుహుల్లా, భరత్, రమేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు
నత్తం గంగమ్మ జాతరలో మాజీ మంత్రి ఆర్కే రోజా పూజలు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
నూతన భవనంలోకి మారిన వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా కార్యాలయం
13-05-2026 03:15 PM
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.
23 నెలల్లో రూ.3.61 లక్షల కోట్ల అప్పు
13-05-2026 02:47 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లైన్ల...
అక్రమ కేసులు ఖండిస్తూ హిందూపురంలో నిరసన
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
“ఒక అంగుళం భూమి కూడా కబ్జా కానివ్వను”
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న భూమన కరుణాకర రెడ్డి
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
13-05-2026 01:51 PM
వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
ఆక్వా రంగాన్ని కుప్పకూలుస్తున్న కూటమి ప్రభుత్వం
13-05-2026 01:43 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
ఆక్వా రంగాన్ని కుప్పకూల్చుతున్న కూటమి ప్రభుత్వం
13-05-2026 07:59 AM
ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలపై సుంకాలు తగ్గినప్పుడు టన్నుకు రూ. 25,000 తగ్గించాల్సిన ప్రభుత్వం, కేవలం రూ. 4,000 తగ్గించి చేతులు దులుపుకుంది
12-05-2026
పచ్చ ముఠాల దోపిడీకి అడ్డాగా శ్రీవాణి ట్రస్టు
12-05-2026 06:11 PM
ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా శ్రీవాణి పథకం నిలిచింది. ఒకవైపు భక్తునికి మరోవైపు ధర్మ పరిరక్షణను అనుసంధానం చేస్తూ రెండు భావాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి....
ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణం
12-05-2026 05:13 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరిగాయని, దిగుమతి సుంకాలు తగ్గించినా దాని లాభం రైతులకు అందలేదని పేర్కొన్నారు
రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకులపై దాడి
12-05-2026 04:57 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి
12-05-2026 04:42 PM
ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని అన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని...
మొక్కజొన్న రైతుల పాలిట దళారీగా మారిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
12-05-2026 03:49 PM
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
పామిడిలో వివాహ రిసెప్షన్కు హాజరైన వైయస్ జగన్
12-05-2026 01:38 PM
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంజనేయుడి వినయం, భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం
12-05-2026 01:31 PM
“సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా ‘దాసోహం కౌసలేంద్రస్య’ అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు.
అక్రమ లే అవుట్లకు ఉపాధి హామీ నిధులా..?
12-05-2026 01:24 PM
పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన చింతాడ రవికుమార్.. సదావర్తి భూములను కాజేయడానికే ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఓర్లాండోలో తెలుగువారితో గడికోట శ్రీకాంత్ రెడ్డి భేటీ
12-05-2026 01:16 PM
సమావేశంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించి, తల్లుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వైద్యులు, రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గండి క్షేత్రంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
12-05-2026 01:13 PM
ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నాగులపల్లి ధనలక్ష్మి
12-05-2026 01:11 PM
ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైయస్ జగన్
12-05-2026 07:23 AM
మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయస్ జగన్ పాల్గొననున్నారు.
11-05-2026
అమరావతి అంటే 'ఆర్గనైజ్డ్ కరప్షన్'.
11-05-2026 10:40 PM
కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »