Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
హెరిటేజ్ కోసమే అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ డ్రామా
పులివెందుల చేరుకున్న వైయస్ జగన్
కూటమి పాలనలో కల్తీ నిత్యకృత్యం
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
ఆర్డీటీ పరిరక్షణకు ‘పోస్టు కార్డు’ ఉద్యమం
జోగి రమేష్ను పరామర్శించిన ధర్మాన కృష్ణదాస్
రోజుకు నలుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయి
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
రాయలసీమ లిప్టు సాధనే ధ్యేయం
స్టోరీస్
24-02-2026
హెరిటేజ్ కోసమే అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ డ్రామా
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
పులివెందుల చేరుకున్న వైయస్ జగన్
24-02-2026 05:17 PM
వైయస్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
కూటమి పాలనలో కల్తీ నిత్యకృత్యం
24-02-2026 04:53 PM
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల సరఫరా ఘటనలో అధికారికంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి చేరకుండానే ఒకరు చనిపోయారు....
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
24-02-2026 04:47 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
ఆర్డీటీ పరిరక్షణకు ‘పోస్టు కార్డు’ ఉద్యమం
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్...
జోగి రమేష్ను పరామర్శించిన ధర్మాన కృష్ణదాస్
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోజుకు నలుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయి
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
23-02-2026
హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
23-02-2026 10:11 PM
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్...
రాయలసీమ లిప్టు సాధనే ధ్యేయం
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే...
అసెంబ్లీలో లడ్డూ అవినీతిని డైవర్ట్ చేసే కుట్ర
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
టీటీడీకి కేజీ రూ.658. అదే ప్రజలకు కేజీ రూ.560
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
రాజమండ్రిలో ‘కల్తీపాల’ మరణ మృదంగం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
సభ్యుల హక్కులను కాపాడాలి
23-02-2026 01:17 PM
పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం సరికాదు.
రేపు పులివెందులకు వైయస్ జగన్
23-02-2026 12:43 PM
బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక...
హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్సీపీ వాయిదా తీర్మానం
23-02-2026 12:16 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలి
23-02-2026 11:55 AM
రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయస్ఆర్సీపీ...
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-02-2026 11:37 AM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
22-02-2026
చేసిన అప్పులకు లెక్కలు చెప్పే దమ్ముందా?
22-02-2026 06:11 PM
వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూటమి నాయకులు తమకు ఇష్టమొచ్చినట్టు అసత్య ప్రచారం చేశారు
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం
22-02-2026 05:58 PM
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది.
పరకామణి కేసు - కొత్త కుట్రలకు తెర
22-02-2026 05:54 PM
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు.
రాయలసీమ ప్రయోజనాలపై రాజీ లేదు
22-02-2026 05:49 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమలోని ప్రతి రిజర్వాయర్ను నింపే అవకాశం కల్పించారు.
21-02-2026
అర్ధరాత్రి దయ్యాలొచ్చి ఓటేశాయా?
21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అడ్డదారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల...
చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్ డెయిరీపై చర్చకు రావాలి
21-02-2026 07:03 PM
తాడేపల్లి: ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్ కోసం టీటీడీ టెండర్ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని
అప్పులో ఫస్ట్ ర్యాంకు.. పాలనలో ఫెయిల్
21-02-2026 06:01 PM
రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందన్నది శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. 2014-24 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులవివరాలు అడిగితే శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం అప్పుల మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి...
మేకపాటి గౌతమ్రెడ్డికి ఘన నివాళులు
21-02-2026 01:43 PM
పార్టీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, వైయస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య,
బెంగళూరులో వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ మోహన్ రెడ్డి
21-02-2026 01:39 PM
బెంగళూరు నగరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగ ఉమా యజ్ఞిత, యశ్వంత్లకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని...
గుంటూరు జీజీహెచ్ వైద్యుల తీరుపై షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం
21-02-2026 01:28 PM
ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యం ఎందుకైందని వైద్యులను ఆమె ప్రశ్నించారు
నాగార్జున యూనివర్సిటీ వద్ద అంబటి మురళీకృష్ణ ధర్నా
21-02-2026 01:14 PM
పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా తలుపులు వేసారని చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినా ఇంత రాజకీయ వాతావరణం యూనివర్సిటీలో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »