స్టోరీస్

30-12-2025

30-12-2025 05:20 PM
తాడేప‌ల్లి:  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్ర
30-12-2025 05:06 PM
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్‌ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
30-12-2025 02:48 PM
ముళ్లమూరి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
30-12-2025 02:15 PM
కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు తమ పనితీరును మార్చుకుని న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు.
30-12-2025 12:32 PM
విజయనగరం జిల్లా సోషల్ మీడియా సైనికులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ  సహా పార్టీ నాయకత్వం అంతా...
30-12-2025 10:50 AM
అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు  పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది
30-12-2025 10:48 AM
 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది.
30-12-2025 10:45 AM
చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్‌’ పేరుతో ఉత్సవం నిర్వ­హించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రో­గ్రామ్‌కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది
30-12-2025 10:41 AM
టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో భయో­త్పా­తం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకు­ల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పా­యి
30-12-2025 09:39 AM
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. 

29-12-2025

29-12-2025 10:49 PM
పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా, అధికార దర్పంతో వ్యవహరిస్తూ దళిత యువకులపై చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు.
29-12-2025 10:44 PM
జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై అప్పట్లోనే రకరకాల ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు సిట్ నివేదికలో రాశారని విమర్శించారు.
29-12-2025 10:37 PM
తాజాగా మన నాయకుడు జగన్ గారి పుట్టినరోజును ప్రజలంతా పండుగలా చేసుకున్నదానిని తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదు కానీ జగన్‌ గారి పుట్టినరోజున
29-12-2025 10:30 PM
పొదిలిలో అవినాష్ అనే ఆర్యవైశ్య యువకుడి షాపు ముందు లారీ నిలబడిందనే కారణంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ లారీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం అదే షాపు యజమాని కుమారుడు అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని...
29-12-2025 10:24 PM
 రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ...
29-12-2025 06:18 PM
క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం ముత్యాల‌వారిప‌ల్లె గ్రామంలో జ‌రిగిన ఒక కుటుంబ త‌గాదాను వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్ర చేసిన హోంమంత్రి .. ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు
29-12-2025 06:14 PM
పార్టీ అధ్యక్షుని నుంచి వచ్చిన పరామర్శకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విరుపాక్షి  ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. 
29-12-2025 04:59 PM
 మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్‌ కూడా రాకపోవడంతో, దిక్కుతోచని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. జగన్‌గారి ఫ్లెక్సీల వద్ద జంతుబలులు, రక్త తర్పణాలు...
29-12-2025 04:28 PM
పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పొందవలసిన గౌరవ వేతనాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు.
29-12-2025 03:37 PM
 అనంతపురం: విద్యార్థినుల‌ను వేధించిన  కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ పీడీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.
29-12-2025 01:18 PM
కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని, పొత్తులతో గెల్చిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ర
29-12-2025 01:11 PM
2025–26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది పంట పూర్తిగా వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంటగా, సంవత్సరానికి ఒక్కసారే సాగు
29-12-2025 12:58 PM
వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలతో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు.
29-12-2025 12:42 PM
మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలనే పేరుతో అన్నమయ్య జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
29-12-2025 12:12 PM
ప్రతి మహిళకు రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు.
29-12-2025 11:59 AM
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు
29-12-2025 11:51 AM
రైతులకు యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్–1గా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు చెందిన బయో ఉత్పత్తులు వాడటం...
29-12-2025 11:05 AM
The coalition government in the state, with three parties having vote shares of 1 percent, 2 percent and 39 percent, has joined hands, but YSRCP secured a 40 percent vote share, which shows that YS...
29-12-2025 09:51 AM
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
29-12-2025 09:17 AM
 ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు

Pages

Back to Top