స్టోరీస్

26-11-2025

26-11-2025 10:36 PM
తాడేపల్లి:అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..
26-11-2025 10:29 PM
పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ ను కలిశారు. పూజితకు నీట్‌లో 467 మార్కులు వచ్చాయని,
26-11-2025 05:31 PM
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించార‌న్న కోపంతోనే క‌క్ష‌పూరితంగా అంబేడ్క‌ర్ స్మృతివ‌నం నిర్వ‌హ‌ణ‌ను కూట‌మి ప్ర‌భుత్వం గాలికొదిలేసింద‌ని, రాజ్యాంగం అమ‌లు మీద ప్ర‌భుత్వానికి...
26-11-2025 05:00 PM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్‌ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా...
26-11-2025 04:12 PM
వైయస్ఆర్‌ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ వైయస్ఆర్‌ కడప జిల్లాలో స్వయం
26-11-2025 03:04 PM
ఈ మేర‌కు మ‌హేశ్వ‌ర్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను  ప‌రామ‌ర్శించారు.   
26-11-2025 02:42 PM
తాడేపల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాజ్యంగ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా  జరిగాయి.
26-11-2025 11:32 AM
వైయ‌స్ జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.  
26-11-2025 11:20 AM
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 
26-11-2025 08:52 AM
బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు

25-11-2025

25-11-2025 10:51 PM
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్‌ జగన్‌ అన్నారు.
25-11-2025 10:42 PM
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి... తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది.
25-11-2025 10:32 PM
 2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్‌ చేసే వాళ్లం. కానీ,...
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
25-11-2025 05:12 PM
నాకు ఈ కేసుకు  భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
25-11-2025 05:03 PM
సొంత నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ మూడు రోజుల వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ప్రజా దర్బార్‌..  రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
25-11-2025 04:47 PM
నాగేంద్రన్  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 
25-11-2025 03:41 PM
గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
25-11-2025 03:22 PM
డిసెంబర్‌లో మళ్లీ అరటి కోతలు ప్రారంభం అవుతాయని, తక్షణం ప్రభుత్వమే అరటి పంటను కోనుగోలు చేయాలని కోరారు. జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్పితే ఇక్కడి రైతులకు కలిగిన...
25-11-2025 01:05 PM
ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు...
25-11-2025 11:13 AM
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పచ్చ మూకలు దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్నే లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు దిగుతున్నారు.  
25-11-2025 11:08 AM
ప్రతాప్‌రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు.  
25-11-2025 11:06 AM
 ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
25-11-2025 08:17 AM
క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
25-11-2025 07:27 AM
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్ద పోలిరెడ్డి (బద్వేలు)ని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడుని,

24-11-2025

24-11-2025 05:58 PM
రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు, కేసులు బీసీ వర్గాలను రాజకీయాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నామని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.
24-11-2025 05:30 PM
టీడీపీ కూట‌మి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతు క‌న్నీరు పెట్ట‌ని రోజంటూ లేదు. రైతులు ప‌డుతున్న ఇబ్బందుల గురించి ఈ ప్ర‌భుత్వం ఏనాడూ ప‌ట్టించుకున్నది లేక‌పోగా రోజురోజుకీ వ్య‌వ‌సాయాన్ని నిర్వీర్యం...
24-11-2025 05:25 PM
తాము పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేక రైతులు జీవితాలు నాశనమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.  చంద్రబాబు సర్కారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ద్రోహం చేయడం తప్ప... వారిని ఆదుకునే...
24-11-2025 03:29 PM
 కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం.
24-11-2025 03:11 PM
మా ప్రభుత్వంలో జీవో విడుదల చేసి.. అది కూటమి ప్రభుత్వమే విడుదల చేసిందని నేను చెప్పినట్లు ఆరోపిస్తున్న మంత్రులు... దానిపై చర్చకు రమ్మంటే మాత్రం ఎందుకు రావడం లేదు? అసలు జీవో ఎవరు విడుదల చేశారు?

Pages

Back to Top