Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు వైయస్ జగన్ విజయవాడ పర్యటన
కుప్పంకు కృష్ణా జలాలు తెచ్చింది వైయస్ జగనే
విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
చింతలపూడిలో `బాబు ష్యూరిటీ ... మోసం గ్యారెంటీ`
పోలీసుల మీద దాడులు చేస్తున్నా.. పట్టించుకునే నాధుడే లేడు
వైయస్ జగన్పై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
స్పీకర్పై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
మదర్ థెరిసాకు వైయస్ జగన్ నివాళి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
స్టోరీస్
26-08-2025
రేపు వైయస్ జగన్ విజయవాడ పర్యటన
26-08-2025 08:38 PM
విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
కుప్పంకు కృష్ణా జలాలు తెచ్చింది వైయస్ జగనే
26-08-2025 08:30 PM
‘ఎవరికో పుట్టిన బిడ్డ తన బిడ్డ అని చెప్పుకున్నట్లు.. సొమ్మొకడిది సోకొకడిది’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహారం ఉంది. ఇన్నేళ్లు కుప్పంకు ప్రాతినిథ్యం వహించినా, ఏనాడూ అక్కడికి జలాలు తరలించాలని...
విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలి
26-08-2025 04:41 PM
రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
26-08-2025 03:56 PM
తాడేపల్లి: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కనీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.
చింతలపూడిలో `బాబు ష్యూరిటీ ... మోసం గ్యారెంటీ`
26-08-2025 02:47 PM
రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోతో.. బాబు అంటేనే మోసం, జగన్ అంటే నమ్మకం అని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు
వైయస్ జగన్పై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
26-08-2025 02:32 PM
సమాజంలో కులాలు, మతాలు, వర్గాలు మధ్య వైష్య మ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సృష్టించాలని, తద్వారా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్...
స్పీకర్పై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
26-08-2025 01:03 PM
అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం
మదర్ థెరిసాకు వైయస్ జగన్ నివాళి
26-08-2025 12:47 PM
భారతరత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈసందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
26-08-2025 12:24 PM
రైతుల పొలాల్లో నీటిముగ్గులో కూరుకుపోయిన పంటలు, కూలిపోయిన మొక్కలు, పాడైపోయిన పంటల స్థితిని రైతులు స్వయంగా ఆమెకు వివరించారు.
దివ్యాంగులపై మానవత్వం లేదా.. ?
26-08-2025 09:56 AM
వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్...
హోంగార్డుకు పేర్ని కృష్ణమూర్తి పరామర్శ
26-08-2025 09:51 AM
‘‘నేను వచ్చాక కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోంగార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు
వైయస్ జగన్ ను కలిసిన కాకాణి
26-08-2025 09:39 AM
అక్రమ కేసులో అరెస్టు అయి ఇటీవల నెల్లూరు జైల్ నుంచి బెయిల్పై విడుదలైన కాకాణి గోవర్ధన్రెడ్డిని వైయస్ జగన్ పరామర్శించి,
ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
26-08-2025 09:27 AM
దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఖండించాలి. పింఛన్లు పెంచామని ఘనంగా చెప్పుకుంటూనే దివ్యాంగుల పింఛన్లు పీకేయడంలో అత్యుత్సాహం ప్రద...
ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలి
26-08-2025 08:54 AM
ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది...
25-08-2025
మద్యం పాలసీతో పేదల జీవితాలు నాశనం
25-08-2025 06:13 PM
ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది
వైయస్ జగన్ హయాంలోనే కుప్పానికి కృష్ణాజలాలు
25-08-2025 05:48 PM
కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించడంలో చంద్రబాబు దీర్ఘకాలం సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని భరత్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ లేదు
25-08-2025 04:45 PM
కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరం. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేం ఉద్యోగులను గౌరవంగా...
సుగాలి ప్రీతి కేసులో అసలు నిజాలు బయట పెట్టాలి
25-08-2025 04:41 PM
న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై వేధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక దువా
25-08-2025 04:24 PM
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన
వైయస్ జగన్పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం
25-08-2025 04:10 PM
వైయస్ జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తి. హిందూ ధర్మ పరిరక్షణ చంద్రబాబు కంటే కొన్ని వేల రెట్లు వైయస్ జగన్, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి...
రాష్ట్రంలో యూరియా కొరత పాలకులకు కనిపించడం లేదా?
25-08-2025 03:26 PM
ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ, నూనెగింజల సాగుకు బదులుగా వరి, ఆహారధాన్యాలు సాగు చేశారు. నూనెగింజలు, వేరుశనగకు యూరియాతో అవసరం లేదు.
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
25-08-2025 03:19 PM
డప నియోజకవర్గంలోనే 700కి పైగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు. గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, ఇటీవల ఏర్పడిన టిడిపి–జనసేన–బిజెపి కూటమి ప్రభుత్వం పెన్షన్ జాబితాల నుంచి...
దివ్యాంగుల పొట్టగొడితే పుట్టగతులుండవ్
25-08-2025 02:32 PM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. విధి వంచితులైన వారి పట్ల మానవత దృక్పథంతో ఉండాల్సింది పోయి
ప్లాట్స్ యజమానులకు అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
25-08-2025 12:16 PM
..42 ప్లాట్స్ యజమానులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఆస్తులు ధ్వంసం చేస్తుండగా సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ,వెస్ట్ ఇంచార్జ్, మాజీ...
కూటమి నేతలే కీచకులు
25-08-2025 12:05 PM
ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుతాడనే అసూయతో దగ్గుపాటి ప్రసాద్ ను వెనుకేసుకొస్తున్నారు.
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
25-08-2025 09:23 AM
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు.
సురవరం సుధాకర్రెడ్డికి వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
25-08-2025 09:15 AM
హైదరాబాద్లోని మఖ్దూం భవన్కు వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి.. అక్కడ సురవరం సుధాకర్రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు....
వైయస్ఆర్సీపీ బీసీ కార్యకర్తపై దాడిని ఖండిస్తున్నాం
25-08-2025 09:12 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా...
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
25-08-2025 08:56 AM
ఘటనపై నూజెండ్ల ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ.. చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని, రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు
24-08-2025
పాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం
24-08-2025 06:51 PM
గతంలోనూ చంద్రబాబుకు అలవాటైన మాట.. చెత్తనుండి సంపద తయారీని తానే కనిపెట్టునట్లు చెబుతారు. దీంతో పాటు స్వచ్చాంధ్రా, దోమల మీద యుద్ధం అంటూ హోర్డింగ్ లతో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »