స్టోరీస్

18-08-2025

18-08-2025 01:08 PM
విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అన్నారు. మెగా పేరెంట్,  టీచర్  మీటింగ్ లను రాజకీయ ఈవెంట్ లు గా  చంద్రబాబు, లోకేష్ లు...
18-08-2025 12:12 PM
మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉన్నది. ఆంగ్ల బోధన అటకెక్కింది. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల్ని కుదించి పాఠశాలల్ని రద్దు చేసింది.
18-08-2025 12:01 PM
మృతులకు సంతాపం తెలుపుతూ..బాధిత‌ కుటుంబాలకు త‌న ప్రగాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
18-08-2025 11:43 AM
ప్రజలకు చంద్రబాబు నిజస్వరూపం కేవలం ఒక సంవత్సరం లోపే అర్థమైపోయింద‌ని, ఇక ప్రజలే తగిన గుణపాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు.  
18-08-2025 09:21 AM
ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడం.. బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడం.. పోలీసు యంత్రాంగం మొత్తం వారికి కొమ్ముకాయడం...
18-08-2025 09:10 AM
ఎన్నికలకు ముందు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ’ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ...
18-08-2025 09:07 AM
ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ ఎస్‌ జీఎస్టీ ఆదాయం కేవలం రూ. 10, 769 కోట్లు మాత్రమేనన్నారు. కాగ్‌ నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు
18-08-2025 09:05 AM
ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు...

17-08-2025

17-08-2025 07:27 PM
మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసుల‌కు రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేయ‌డంలో బిజీ అయిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల జీవితాల‌తో ఆడుకుంటుంటే ప‌ట్టించుకోవ‌డం లేదు
17-08-2025 07:23 PM
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్...
17-08-2025 07:18 PM
ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా...
17-08-2025 09:42 AM
పాత కక్షలతోనే తనను హత మార్చడానికి కుట్ర పన్నినట్టు మధుసూదన్ నాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన
17-08-2025 09:30 AM
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర శెట్టి­బలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.

16-08-2025

16-08-2025 05:58 PM
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలోనైనా సీఎం చంద్రబాబు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కొత్త అంశాలు చెబుతాడని భావిస్తే గత ప్రభుత్వం అంటూ అవే పాత ఆవు కథలు చెప్పాడు. దీంతోపాటు సూపర్‌ సిక్స్‌ అమలు చేశానని...
16-08-2025 05:51 PM
మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణంపెద్ద, పెద్ద హెడ్డింగులతో అని పత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది...
16-08-2025 05:47 PM
ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్‌ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం
16-08-2025 05:23 PM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం...
16-08-2025 05:10 PM
 ‘‘16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు.
16-08-2025 03:13 PM
చంద్ర‌బాబు, లోకేష్ ..ఇదేనా మీ దేశభక్తి,  జాతీయ జెండాపై చెప్పులతో నడిచి అవమానించిన మీ పార్టీ నాయ‌కుడు  వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు
16-08-2025 02:53 PM
ఈ నేపథ్యంలో ఒక రోజు గంజాయి మత్తులో నందిని ఇంటికి వెళ్లి దాడి చేయడంతో పాటు అశ్లీలంగా ప్రవర్తించాడు. అలాగే సీతారామమ్మ తలపై దాడి చేసి గాయపరిచాడు.
16-08-2025 02:31 PM
దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయ‌స్ జ‌గ‌న్ పోస్టు చేశారు. 
16-08-2025 02:25 PM
వందలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పులివెందుల‌, ఒంటిమిట్ట ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓటు వేసిన వైనం కూటమి ప్రభుత్వానికే చెల్లింది
16-08-2025 02:14 PM
ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. అనారోగ్యం నుంచి త్వరితగతిన కోలుకోవాలంటూ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఆకాంక్షించారు. 
16-08-2025 01:23 PM
ఉచిత బస్సు ప్ర‌యాణం క‌ల్పిస్తే తిరుప‌తి, అన్న‌వ‌రం, శ్రీ‌శైలం వెళ్దామ‌నుకున్న మ‌హిళ‌ల‌ను ఈ ప్ర‌భుత్వం మోసం చేసింది.
16-08-2025 12:40 PM
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి  రాకుండా...
16-08-2025 10:43 AM
వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం.

15-08-2025

15-08-2025 06:09 PM
తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్ధుల తల్లులకు రూ.15వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం...
15-08-2025 06:07 PM
‘‘గ్రామాల్లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్‌ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ  అవినాష్‌రెడ్డిని వేధించారు.
15-08-2025 02:44 PM
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నా మనసులో ఉండే వేదన, నా మెదడులో ఉండే ప్రశ్నలకు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు నుంచి సమాధానం ఆశిస్తున్నానన్నారు.
15-08-2025 02:32 PM
ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మాగపు పరిపాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి నాయకుల కబంధ హస్తాలలో నలిగిపోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Pages

Back to Top