స్టోరీస్

26-08-2025

26-08-2025 02:32 PM
సమాజంలో  కులాలు, మతాలు, వర్గాలు మధ్య వైష్య మ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సృష్టించాలని, తద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వైయ‌స్ఆర్...
26-08-2025 01:03 PM
అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం
26-08-2025 12:47 PM
 భారతరత్న, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మదర్‌ థెరిసా జయంతి ఈసందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌ చేశారు.
26-08-2025 12:24 PM
రైతుల పొలాల్లో నీటిముగ్గులో కూరుకుపోయిన పంటలు, కూలిపోయిన మొక్కలు, పాడైపోయిన పంటల స్థితిని రైతులు స్వయంగా ఆమెకు వివరించారు.
26-08-2025 09:56 AM
వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌...
26-08-2025 09:51 AM
‘‘నేను వ­చ్చా­క కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా’’ అంటూ ఆగ్రహంగా హోం­గార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయ‌త్నించాడు
26-08-2025 09:39 AM
అక్ర‌మ కేసులో అరెస్టు అయి ఇటీవ‌ల నెల్లూరు జైల్ నుంచి బెయిల్‌పై విడుద‌లైన కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించి,
26-08-2025 09:27 AM
దివ్యాంగుల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌తిఒక్క‌రూ ఖండించాలి. పింఛ‌న్లు పెంచామ‌ని ఘ‌నంగా చెప్పుకుంటూనే దివ్యాంగుల పింఛ‌న్లు పీకేయ‌డంలో అత్యుత్సాహం ప్ర‌ద‌...
26-08-2025 08:54 AM
ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్‌ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది...

25-08-2025

25-08-2025 06:13 PM
 ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది
25-08-2025 05:48 PM
కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించడంలో చంద్రబాబు దీర్ఘకాలం సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని భరత్ మండిపడ్డారు.
25-08-2025 04:45 PM
కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరం. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేం ఉద్యోగులను గౌరవంగా...
25-08-2025 04:41 PM
న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై వేధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు.
25-08-2025 04:24 PM
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన
25-08-2025 04:10 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తి.  హిందూ ధర్మ పరిరక్షణ చంద్రబాబు కంటే కొన్ని వేల రెట్లు వైయ‌స్ జ‌గ‌న్‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి...
25-08-2025 03:26 PM
ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ, నూనెగింజల సాగుకు బదులుగా వరి, ఆహారధాన్యాలు సాగు చేశారు. నూనెగింజలు, వేరుశనగకు యూరియాతో అవసరం లేదు.
25-08-2025 03:19 PM
డప నియోజకవర్గంలోనే 700కి పైగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు.  గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, ఇటీవల ఏర్పడిన టిడిపి–జనసేన–బిజెపి కూటమి ప్రభుత్వం పెన్షన్ జాబితాల నుంచి...
25-08-2025 02:32 PM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. విధి వంచితులైన వారి పట్ల మానవత దృక్పథంతో ఉండాల్సింది పోయి
25-08-2025 12:16 PM
..42 ప్లాట్స్ యజమానులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలిచింది. ఆస్తులు ధ్వంసం చేస్తుండ‌గా స‌మాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ ,వెస్ట్ ఇంచార్జ్, మాజీ...
25-08-2025 12:05 PM
ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుతాడనే అసూయతో దగ్గుపాటి ప్రసాద్ ను వెనుకేసుకొస్తున్నారు.
25-08-2025 09:23 AM
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్‌లు సైతం కుటుంబ వివాదాలే కా­రణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరి­ది పేద కుటుంబం. పింఛన్‌పై ఆధార పడి బతుకుతు­న్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు.
25-08-2025 09:15 AM
హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన  వైయస్ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. అక్కడ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు....
25-08-2025 09:12 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా...
25-08-2025 08:56 AM
ఘటనపై నూజెండ్ల ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ.. చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని, రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు

24-08-2025

24-08-2025 06:51 PM
గతంలోనూ చంద్రబాబుకు అలవాటైన మాట.. చెత్తనుండి సంపద తయారీని తానే కనిపెట్టునట్లు చెబుతారు. దీంతో పాటు స్వచ్చాంధ్రా, దోమల మీద యుద్ధం అంటూ హోర్డింగ్ లతో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు.
24-08-2025 06:42 PM
జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్‌ లాంటివారు. మీరంతా పార్టీకి బలమైన పునాదులను నిర్మించాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగేలా సిద్దం కావాలి.
24-08-2025 06:22 PM
‘‘చంద్రబాబు హయాంలో ప్రచారానికే ఐటీనీ పరిమితం చేశారు. ఒక మాటను పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తున్నారు. ఐటీ టవర్స్‌కు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు
24-08-2025 06:11 PM
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై త‌న టెస్టు అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన పుజ‌రా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.  
24-08-2025 06:08 PM
టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్‌ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు

23-08-2025

23-08-2025 05:53 PM
వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైయస్ జగన్‌ గారు నా...

Pages

Back to Top