23-07-2025
23-07-2025 04:41 PM
18 నెలల కూటమి పాలన పూర్తిగా విఫలం అయిందని, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారన్నారు. కేవలం అమరావతి కోసమే వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు
23-07-2025 03:34 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను గమనిస్తే వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, రిమాండ్లకు పంపడం, అరెస్టులు చేయడం, కండిషన్...
23-07-2025 03:24 PM
'ఆడబిడ్డ నిధి' పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం పథకానికే మంగళం పాడేసే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది
23-07-2025 03:04 PM
అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు
23-07-2025 02:58 PM
అప్పుల సామ్రాట్ అని చంద్రబాబు కు దేశంలో బిరుదు ఇవ్వొచ్చు. రైతులకు సకాలంలో ఎరువులు అందక, పెట్టుబడి సహాయం లేదు, రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల అమలుపై ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కానీ...
23-07-2025 02:41 PM
ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఏవి అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అబద్దపు హామీలపై తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని...
23-07-2025 02:25 PM
ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.
23-07-2025 12:33 PM
కూటమి సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన రెడ్బుక్ రాజ్యాంగంపై భయపడాల్సిన పనిలేదన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా అందరూ కలసికట్టుగా పోరాటం సాగించాలన్నారు.
23-07-2025 12:11 PM
లిక్కర్ స్కాం పేరుతో జరుగుతున్న అరెస్టులు కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం మాఫియా యధేచ్చగా దోపిడీ చేస్తోంది. వైయస్ జగన్ మోహన్...
23-07-2025 11:40 AM
బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ వైయస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
23-07-2025 09:26 AM
మంచి ఆరోగ్యంతో ఎప్పట్లాగే దేశ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.
23-07-2025 09:12 AM
తాడేపల్లి: సిట్ చార్జిషీట్లోనూ ఎల్లో మీడియా బేతాళ కథలు అల్లిందని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్రెడ్డి మండిపడ్డారు.
23-07-2025 08:50 AM
‘చంద్రబాబు–పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో...
22-07-2025
22-07-2025 06:32 PM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు
22-07-2025 06:28 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది.
22-07-2025 06:25 PM
ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ చేశారు.
22-07-2025 06:12 PM
ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి పట్ల కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను.
22-07-2025 05:25 PM
ఈ ఏడాది మే 10 నుంచి మామిడి రైతుల సమస్య కొనసాగుతోంది. అప్పటినుంచి ధరలేక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం రైతులను ఆదుకోలేకపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటక రూ.16ల చొప్పున...
22-07-2025 05:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది కాలంలో ఒక్క హామీని అమలు చేయలేదు. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు రూ.81 వేల కోట్లు బాకీ పడింది. ప్రజల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం చేయడం వల్ల తల్లికి...
22-07-2025 04:30 PM
తమ్మరాజుపల్లె గ్రామ వైయస్ఆర్సీపీ నాయకులు కోడె శేషయ్య ఆధ్వర్యం లో కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు గోవర్ధన్ , ఎం మహేంద్ర, పి హరీష్, సి వేణు, ఎన్ శ్రీధర్, ఎన్ కేశవ, ఎం మద్దిలేటి
22-07-2025 04:00 PM
తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉద్యోగ వర్గం దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది.
22-07-2025 02:15 PM
సిట్ అధికారులు చంద్రబా బు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు...
22-07-2025 01:12 PM
లిక్కర్ స్కామ్ అని చెప్పడమే కానీ 13నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి నేపథ్యంలో అక్రమ అరెస్టులతో డైవర్షన్...
22-07-2025 12:35 PM
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కంభం విజయ రాజు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్
22-07-2025 12:16 PM
నెల్లూరు రూరల్ డీఎస్పీ అధీనంలో ఉన్న సమయంలో శ్రీకాంత్రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉండగా శ్రీకాంత్రెడ్డిని ఆస్పత్రిలో చేర్చడంతో వైయస్ఆర్సీపీలో ఆందోళన నెలకొంది.
22-07-2025 12:03 PM
అదే సమయంలో జక్కంపూడి రాజా అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆయన ఇంటివద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు.
22-07-2025 12:01 PM
దాదాపు 6-7 నెలలుగా ఈ కేసు నడుస్తోంది. అప్పట్లో ఈ కేసులో కీలకవ్యక్తి .. కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అన్నారు. ఇవాళ మరలా మిధున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. వైయ...
22-07-2025 11:43 AM
మద్యం మాఫియాను పెంచి పోషించి.. సాగించిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ హయాంలో తన బినావీులు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు
21-07-2025
21-07-2025 06:19 PM
2014-19 కాలంలో మద్యం మాఫియా మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. 4,380 మద్యం షాపులు, మరో 4,380 పర్మిట్ రూములు, 45 వేల బెల్లుషాపులు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి
21-07-2025 05:43 PM
అచ్యుతానందన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.