స్టోరీస్

25-07-2025

25-07-2025 06:58 PM
బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది, అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. టీడీపీ ఏడాది పాలన...
25-07-2025 06:45 PM
నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రజా సమస్యల గురించి చర్చించకుండా విఫలమైన పవన్ సినిమా గురించి చర్చలు ఏమిటి.?  
25-07-2025 06:36 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక విద్యారంగంను నిర్వీర్యం చేస్తోంది. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న విద్యా వ్య‌వ‌స్థ‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక‌పోవడంతో విద్యార్థులు...
25-07-2025 03:47 PM
గ‌తంలో రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అదే పాత డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
25-07-2025 03:08 PM
వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉండ‌గా వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా వీలైనంత ఎక్కువ‌మంది భ‌క్తులకు శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో శ్రీరంగ‌ప‌ట్ట‌ణాన్ని ఆద‌ర్శంగా తీసుకుని ప‌ది రోజుల పాటు ప్ర‌త్యేక...
25-07-2025 02:28 PM
కూటమి పార్టీ నేతలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత సూపర్ సిక్స్ లో అన్నింటినీ అమలు చేశామని... ఒక్క ఆడబిడ్డ నిధి పథకం...
25-07-2025 12:47 PM
వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తే త‌ప్పా ఈ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేదు.  ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణం
25-07-2025 12:33 PM
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వారి ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో ఈ నెల 7వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీడీపీ మూకలు మారణాయుధాలతో సుజాతమ్మ కాలనీలోని...
25-07-2025 12:16 PM
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు  చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్‌ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం...
25-07-2025 11:59 AM
కూటమి ప్రభుత్వం అధికారోలోకి వచ్చేందుకు వందల సంఖ్యలో హామీలిచ్చారని, బాబు ష్యూరిటి- భవిష్యత్తు గ్యారెంటి అని ప్రజలకు బాండ్లు ఇచ్చి మోసం చేశారన్నారు. 
25-07-2025 11:35 AM
మిథున్ రెడ్డి  ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను సానుకూల‌గా వింటూ సహనంగా స్పందించే నాయకుడు. అలాంటి నేతను రాజకీయంగా ఎదుర్కోలేకే  అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు

24-07-2025

24-07-2025 06:13 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడం లో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచాయి.
24-07-2025 05:39 PM
త‌న‌కు పాల‌న చేత‌కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చెప్పేశాడు. ఏదైనా అల‌జ‌డి సృష్టించి వైయస్ఆర్‌సీపీ మీద బుర‌ద జ‌ల్ల‌డానికే చంద్ర‌బాబు ఆయ‌న్ను వాడుకుంటున్నాడు. ఆయ‌న‌కున్న సినిమా క్రేజ్‌ని తెలుగుదేశం...
24-07-2025 03:35 PM
విశ్వనరుడిని నేను అని చాటుకున్న గొప్ప సంస్కర్త. అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలని అయన కన్న కలలను తన పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్.
24-07-2025 02:27 PM
ప‌చ్చ‌టి తివాచీలుగా మార్చిన ఆ మ‌హానీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తూ..త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
24-07-2025 02:11 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచ‌రిక పాల‌న న‌డుస్తోంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే స‌రైన ర‌క్ష‌ణ లేదు. ఇక సామాన్య ప్ర‌జ‌ల...
24-07-2025 01:21 PM
. కర్నూలు జిల్లా రైతులకు యూరియా అందుబాటులో లేక కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి యూరియా తెచ్చుకుంటున్నారు. యూరియా అందించలేని ప్రభుత్వం ఎందుకు, రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి
24-07-2025 12:57 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి, ఈ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని కోరుతూ..మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌...
24-07-2025 12:19 PM
మ్ము ఒకడిది సోకు ఒకరిది అన్న రీతిలో చంద్రబాబు పాలన సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపై అసలు ఊసే లేదు` అని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
24-07-2025 12:07 PM
ఇవాళ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నివాళుల‌ర్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.  
24-07-2025 11:57 AM
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
24-07-2025 11:28 AM
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి.
24-07-2025 08:48 AM
ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, స­హకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైత­న్నలకు నిరాశ ఎదురు కావడంతో...

23-07-2025

23-07-2025 06:35 PM
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో...ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు
23-07-2025 06:19 PM
ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి...
23-07-2025 05:05 PM
ఫైనల్‌గా ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్ధుల విజయానికి బాటలు వేయాలి, కమిటీల ఏర్పాటుపై సీరియస్‌ గా దృష్టిపెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్దమవుతారు.
23-07-2025 04:41 PM
18 నెలల కూటమి పాలన పూర్తిగా విఫలం అయిందని, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారన్నారు. కేవలం అమరావతి కోసమే వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు
23-07-2025 03:34 PM
కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిస్థితులను గ‌మనిస్తే వైయస్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెట్ట‌డం, నోటీసులు ఇవ్వ‌డం, రిమాండ్‌ల‌కు పంప‌డం, అరెస్టులు చేయ‌డం, కండిష‌న్...
23-07-2025 03:24 PM
'ఆడ‌బిడ్డ నిధి' ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం ప‌థ‌కానికే మంగ‌ళం పాడేసే కుట్ర చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతుంది
23-07-2025 03:04 PM
అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు

Pages

Back to Top