స్టోరీస్

06-05-2024

06-05-2024 03:56 PM
రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారు. 25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక...
06-05-2024 03:30 PM
రేప‌ల్లి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం టీడీపీ సర్పంచ్‌ మాడ సుబ్రహ్మణ్యం  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్య‌క్ర‌మంలో బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌...
06-05-2024 03:04 PM
ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన...
06-05-2024 02:39 PM
ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్ధి శంకర్ నారాయణను,...
06-05-2024 01:15 PM
స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు,...
06-05-2024 11:24 AM
పేదల సంక్షేమం కోసం సీఎం వైయ‌స్‌ జగన్‌ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు...
06-05-2024 10:29 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

05-05-2024

05-05-2024 08:59 PM
ల్యాండ్ టైట్లింగ్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప‌య్య‌వుల కేశ‌వ్ అసెంబ్లీ వేదిక‌గా మాట్లాడిన ప‌చ్చి నిజాలు తెర‌పైకి రావ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
05-05-2024 08:37 PM
చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.
05-05-2024 08:33 PM
అభూత కల్పనలు లేని సమస్యలు గురించి కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారు.
05-05-2024 08:29 PM
తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు,జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ల ట్వీట్టర్ లలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్...
05-05-2024 08:25 PM
14 సిఎం గా చంద్రబాబు గొప్పగా చెప్పుకునే ఒక్కపని అయినా ఉందా అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక కోవిడ్ లాంటి పరిస్థితిలో కూడా పథకాలు అమలు చేస్తే చంద్రబాబు పవన్  హైద్రాబాద్ లో దాకున్నారు
05-05-2024 08:18 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎన్డీయే కూటమి చేస్తున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
05-05-2024 05:04 PM
నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల రూపురేఖ‌లు మార్చాం. వీటికి లెక్క‌లున్నాయి. మేం గ‌ర్వంగా చెబుతున్నాం..పారద‌ర్శ‌కంగా, అర్హుల‌కు ద‌ళారుల‌కు ప్ర‌మేయం లేకుండా ఇచ్చాం.  కొత్త‌గా టేక‌ప్ చేసిన...
05-05-2024 04:21 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో ని శ్రీనివాస్ మహల్  సెంటర్ లో  జరిగే సభ లో పాల్గొంటారు

04-05-2024

04-05-2024 10:28 PM
పాల‌న సంస్క‌ర‌ణ‌లు అన్న‌వి జీవ‌న ప్ర‌మాణాలు పెంచాలి. ఇవి లేకుండా మాటలు చెప్పడం ఎంత వ‌ర‌కూ ప్ర‌యోజ‌నం. నిష్ప్ర‌యోజ‌నంతో కూడిన మాట‌లు చెప్పారు చంద్ర‌బాబు. సాధ్య‌త‌తో కూడిన మాట‌లే చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్...
04-05-2024 10:22 PM
తాడేప‌ల్లి: 2014-19 మధ్యనే ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని, సాదాబైనామా పేరుతో పేపర్ క్రియేట్ చేసి భూములు కాజేశారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప
04-05-2024 08:52 PM
అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకూ సవాల్ విసురుతున్నా.అమరావతి పేరు చెప్పి చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు.అందుకే ప్రజలు చంద్రబాబును చెత్తబుట్టలో వేశారు.
04-05-2024 08:45 PM
రాష్ర్టంలో 6 వేల గ్రామాలలో సమగ్ర భూరీసర్వే జరిగింది.మిగిలిన గ్రామాలలో జరగాల్సి ఉంది. డిజిటలైజేషన్ పద్ధతిలో భూయజమానులకు రికార్డులు ఇచ్చారు.
04-05-2024 08:41 PM
వైయస్ జగన్ అదికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయం మరిచిపోయావా అంటూ నిల‌దీశారు. నీవు మరిచిపోయినా తీసుకున్న ఉద్యోగులు మరిచిపోరు.
04-05-2024 08:34 PM
చంద్రబాబునాయుడు ఒంగోలు,మార్కాపురంలలో జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు విరుధ్ధం.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
04-05-2024 08:31 PM
ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి.
04-05-2024 06:15 PM
ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌ల‌మ‌నేరుకు వ‌చ్చిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో పలమనేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.లలిత కుమారి, బైరెడ్డిపల్లె మండలం మాజీ ఎంపీపీ ఆర్‌. శ్రీనివాసులు రెడ్డి వైయ‌...
04-05-2024 06:10 PM
పవన్‌కళ్యాణ్‌ ప్రసంగాల తీరును చూస్తే... తన రాజకీయ ఎదుగుదలకు ప్రజలు, కాపులు సహకరించలేదని కక్ష గట్టినట్టు కనిపిస్తోంది. వారి అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా...
04-05-2024 05:35 PM
ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది
04-05-2024 04:58 PM
మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? 
04-05-2024 02:37 PM
హిందూపురం: మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జ‌ర‌గ‌బోతోంద‌ని, ఈ ఎన్నికలు కేవ‌లం ఎమ్మెల్యే, ఎంపీల‌ను ఎన్నుకునే ఎన్నిక‌లు కావ‌ని, రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు, పథక
04-05-2024 01:16 PM
పులివెందుల: వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని  ప్రజలంతా చెబుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతి రెడ్డి అన్నారు.
04-05-2024 11:37 AM
హిందూపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి హిందూపురం చేరుకున్నారు.
04-05-2024 10:38 AM
పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఈ రెండు జాతీయ పార్టీలు...

Pages

Back to Top