జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వరదలతో నష్టపోయిన జిల్లాలను ఆదుకోండి
08 Dec 2021 2:07 PM
లోక్సభలో వైయస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని, బాగా నష్టపోయిన వైయస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని కోరారని మిథున్రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికే వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర ప్రభుత్వం రెండు బృందాలను పంపిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన జిల్లాలను ఆదుకోవడానికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయాలని ఎంపీ మిథున్రెడ్డి కోరారు.