చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం వైయస్ జగన్ను కలిసిన తోట త్రిమూర్తులు
17 Jun 2021 7:17 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని మండపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. త్రిమూర్తులు వెంట ఆయన కుమారుడు తోట ఫృద్వీరాజ్ ఉన్నారు.