టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
సీఎం వైయస్ జగన్ను కలిసిన తోట త్రిమూర్తులు
17 Jun 2021 7:17 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని మండపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. త్రిమూర్తులు వెంట ఆయన కుమారుడు తోట ఫృద్వీరాజ్ ఉన్నారు.