బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
తురకపాలెంలో టీడీపీ నేతల దౌర్జన్యం
02 Jul 2019 2:01 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి
గాయపడినవారిని పరామర్శించిన ఎమ్మెల్యే మహేష్రెడ్డి
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పద్ధతి మార్చుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సూచించారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం తురకపాలెంలో టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.