వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
13 Oct 2022 7:51 PM
అధికారులకు ఎమ్మెల్యే శ్రీమలి జొన్నలగడ్డ పద్మావతి ఆదేశం
అనంతపురం: భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న బుక్కరాయసముద్రం, శింగనమల చెరువులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పరిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అపాయం లేదని, అధికారులు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఎదురైనా వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు భరోసా ఇచ్చారు.