కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
విశాఖ కలెక్టర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
29 Apr 2019 12:37 PM
విశాఖపట్నం : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.సోమవారం విశాఖ కలెక్టర్ను వైయస్ఆర్సీపీ నేతలు కలిశారు.అరకు వైయస్ఆర్సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ ఎన్నికల కమిషనర్ను కలిశారు. పోలింగ్ కేంద్రాల మార్పు సమాచారం తెలియక గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అరకు నియోజకవర్గం బంగాపుట్ పంచాయతీలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.