మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్టీ ప్లీనరీ సమావేశాల స్థల పరిశీలన
02 Jun 2022 12:09 PM
ఏఎన్యూ సమీపంలో స్థలాన్ని పరిశీలించిన పార్టీ నేతలు, మంత్రులు
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ప్లీనరీ వేదిక స్థలాన్ని పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు పరిశీలించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో గల ఖాళీ స్థలాన్ని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరిశీలించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైయస్ఆర్ సీపీ ప్లీనరీ మొదలై.. 9వ తేదీ సాయంత్రం ముగుస్తుంది. రెండ్రోజుల పాటు ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.