బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వచ్చేది రాజన్న రాజ్యమే..
18 Mar 2019 11:36 AM
టీడీపీకి ఓటమి భయం
ఎన్నికల ముందు చంద్రబాబు కపట నాటకాలు
వైయస్ఆర్సీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి
కర్నూలు: జిల్లాలో 14 నియోజకవర్గాలను గెలుస్తామని వైయస్ఆర్సీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.ఆయన పాణ్యంలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు.టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కపట నాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వచ్చేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే అని «ధీమా వ్యక్తం చేశారు.