రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
చంద్రబాబు,పవన్ కుమ్మక్కు రాజకీయాలు
23 Mar 2019 11:18 AM
టీడీపీ కుట్రలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి
వైయస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
వైయస్ఆర్సీపీ నేతలు బాలశౌరి,పేర్ని నాని
కృష్ణా:వైయస్ఆర్ పాలనను ప్రతి కార్యకర్త గుర్తు చేసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు బాలశౌరి,పేర్ని నాని పిలుపునిచ్చారు. టీడీపీ కుట్రలు,కుతంత్రాలపై ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలన్నారు. చంద్రబాబు,పవన్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు నమ్మరని తెలిపారు. వైయస్ఆర్సీపై చంద్రబాబు,ఆయన జేబు మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు.వైయస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు.