కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నా తండ్రి హత్యకేసును నిష్ఫక్షపాతంగా విచారించాలి
21 Mar 2019 2:08 PM
సిట్ విచారణ తప్పుదోవ పట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఫిర్యాదు
విజయవాడ: సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఏపీ ప్రధాన ఎన్నికల అ«ధికారి ద్వివేదికి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిట్ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు.