బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరిన వైయస్ జగన్
10 Jan 2019 1:39 PM
తిరుపతి: ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు కొద్ది సేపటి క్రితం అలిపిరి ప్రాంతం నుంచి బయలుదేరారు. అంతకుముందు అలిపిరి వద్ద జననేతకు పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాలినడకన బయలుదేరిన వైయస్ జగన్ రాత్రికి తిరుమలలో బస చేస్తారు. రేపు సాధారణ భక్తుడిలా శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందనున్నారు.