చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నాకు మీ ఆశీస్సులు కావాలి
09 Apr 2019 6:22 PM
ట్విట్టర్లో వైయస్ జగన్మోహన్రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కావాలని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ను నిర్ణయిస్తుంది. నాకు మీ ఆశీస్సులు కావాలి. రేపటి భవిష్యత్తు కోసం మీరంతా ఆలోంచించి ఓటు వేస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు.