మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
11 Mar 2019 12:52 PM
వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ ట్వీట్
హైదరాబాద్: ఎన్నికలు స్వేఛ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్రెడ్డి కోరారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘మీ ఓటును కచ్చితంగా పరిశీలించుకోండి. ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోండి. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు మన హక్కు’ అని పేర్కొన్నారు.