రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం
25 May 2019 1:22 PM
ఎంపీలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం ఎంపీలు చిత్తశుద్ధితో పని చేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు.